నరసింహ సుభాషితం
-ఓరుగంటి వేఙ్కట లక్ష్మీ నరసింహ మూర్తి
జన్మ భూమి
శ్లోకం:
अपि स्वर्णमई लङ्का न मे लक्ष्मण रोचते ।
जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी ।।
అపి స్వర్ణమయీ లఙ్కా న మే లక్ష్మణ రోచతే ।
జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ ॥
సంధి విగ్రహం
అపి, స్వర్ణమయీ, లఙ్కా, న, మే, లక్ష్మణ, రోచతే,
జననీ, జన్మ భూమి:, చ, స్వర్గాత్ అపి, గరీయసీ.
శబ్దార్థం
లఙ్కా = లంకా నగరము, స్వర్ణమయీ = పూర్తిగా బంగారుమయమైనప్పటికీ, అపి = కూడా, లక్ష్మణ = ఓ! లక్ష్మణ, మే = నాకు, న రోచతే = రుచించదు, ఇష్టం లేదు;
జననీ = జన్మనిచ్చిన తల్లియు, చ = మరియు, జన్మ భూమి: = జన్మించినట్టి భూమియు, స్వర్గాత్ = స్వర్గము కంటెను, అపి = కూడా, గరీయసీ = ఉత్కృష్టం.
Meaning
After the war with Ravana and on seeing the beauty and grandeur of Lanka, when Lakshmana said to his brother Rama to stay put in Lanka itself, then Rama replied to Lakshma