జగమంత కుటుంబం
శ్రీ UAN మూర్తి స్మారక పోటీ
శ్రీ UAN మూర్తి స్మారక పోటీ విజేతల ప్రకటన
టాగ్స్ ఆధ్వర్యంలో జరిగిన “శ్రీ UAN మూర్తి స్మారక 3వ రచనల పోటీ” విజేతల ప్రకటన
2021 సంక్రాంతి పండుగ సందర్భంగా అమెరికా లో కాలిఫొర్నియా రాష్ట్ర రాజధాని నగరం అయినటువంటి శాక్రమెంటో లో నెలకొని ఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం (టాగ్స్) వారు నిర్వహించిన “శ్రీ UAN మూర్తి స్మారక 3వ రచనల పోటీ” లో ఈ క్రింది రచనలు ఉత్తమ రచనలుగా ఎంపిక కాబడ్డాయి. విదేశాలలో ఉన్న తెలుగు వారికి పరిమితమైన ఈ పోటీలో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, సింగపూర్, మలేషియా, అబు దాబి, ఇంగ్లండ్, స్పెయిన్, కజక్ రిపబ్లిక్ తదితర దేశాల నుంచి పెద్ద ఎత్తున ఔత్సాహిక రచయితలు, ప్రముఖ రచయితలూ కూడా పాల్గొనడం హర్షణీయం, అపూర్వం. ప్రపంచమంతా కరోనా మహమ్మారి పై పోరాడుతున్న నేపథ్యంలో టాగ్స్ సంస్థ సంకల్పించిన తెలుగు సాహిత్య సేవ లో పాలు పంచుకుని, స్నేహపూర్వక రచనల పోటీని విజయవంతం చేసిన ప్రవాస రచయితలందరిక
శ్రీ UAN మూర్తి స్మారక 3వ రచనల పోటీ
TAGS ఆధ్వర్యంలో ప్రవాసులకు “శ్రీ UAN మూర్తి స్మారక 3వ రచనల పోటీ” - మీ రచనల స్వీకరణ చివరి తేదీ: నవంబర్ 30, 2020
అర్చన ఫైన్ఆర్ట్స్ అకాడమీ
కధల పోటీ విజేతలు
1. మొదటి బహుమతి ‘దీర్ఘ సుమంగళీ’ – ఎస్. జి. జిజ్ఞాస
2. రెండవ బహుమతి ‘వాళ్ళూ మనుషులే’ – గరిమెళ్ళ సుబ్బలక్ష్మి
3. మూడవ బహుమతి పొందిన 5 కధలు
'సెలబ్రిటీ'- పోలాప్రగడ జనార్ధన రావు
‘నేనూను’ – అప్పరాజు నాగజ్యోతి
‘పథకం’- మన్యం రమేష్ కుమార్ ,
'రక్షణ కవచం' - శ్రీ శేషకల్యాణి గుండమరాజు - USA
'మార్పు' – సత్య గౌతమి - USA
కవితల పోటీ విజేతలు
ప్రకటించిన విధంగా 8 బహుమానాలు అందుకున్న కవితలు – కవుల పేర్లు.
*మొదటి బహుమతులు 2
..‘మౌనం వీడుదాం’ - బి ఎస్ నారాయణ దుర్గా భట్
..‘నేనేం తప్పు చేసాను?’ – టేకుమళ్ళ వెంకటప్పయ్య
*రెండవ బహుమతులు
..‘అనివార్యం’ – చొక్కాపు లక్ష్ము నాయుడు
..‘దృష్టిలోపం నాదా! మీదా!’ - డా. మార్క శంకర్ నారాయణ
..‘ప్రకృతి ఆక్రందన’ – పి. సాంబశివ రావు
..‘ఇప్పుడు కావాల్సిన రంగు ఒక్కటే!’ – తన్నీరు శశికళ
..‘జాడే లేదు’ – వెంకట సూర్యనారాయణ
..మహిళా రక్షతి రక్షితా!! - యం.ఎ