జగమంత కుటుంబం

TAGS – తెలుగు భాషా దినోత్సవం

జగమంత కుటుంబం
శాక్రమెంటో తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఆగష్టు 29, 2021 న ‘గిడుగు వెంకట రామ్మూర్తి గారి జయంతి - తెలుగు భాషా దినోత్సవం’, మరియూ ‘అమెరికాలో తెలుగు భాషా వికాసం’ గురించిన చర్చా కార్యక్రమం ఆగష్టు 29 న గిడుగు వెంకట రామ్మూర్తి గారి జయంతి ని...మనం “తెలుగు భాషా దినోత్సవం” గా జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా గ్రాంథికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని తెలుగు భాషలో ఉన్న అందాన్నీ, మాధుర్యాన్ని తెలియజెప్పిన మహనీయుడు గిడుగు వారి గూర్చి,  ‘అమెరికాలో తెలుగు భాషా వికాసం’ గురించిన ఒక చర్చా కార్యక్రమాన్ని శాక్రమెంటో తెలుగు సంఘం ఆన్ లైనులో నిర్వహించింది . పిల్లలకు మనం ఎంత ఆస్తి ఇచ్చినా అది ఉండవచ్చు, ఇంకా ఎక్కువ అవ్వచ్చు, లేదా కరిగిపోవచ్చు. కానీ వారికి మనం అందించే భాష మరెన్నో తరాలకు చేరుతుంది. మన తెలుగు జాతి వైభవాన్ని, తెలుగు నేల గొప్పతనాన్ని, తెలుగు తల్లి ఖ్యాతిని చ

చారిత్రక నవలా రచన పోటీ!

జగమంత కుటుంబం
-డాలస్ వాసి, శ్రీ జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం గారి సౌజన్యంతో.... వారి తల్లిదండ్రులు - *జొన్నలగడ్డ రాంభొట్లు-సరోజమ్మ స్మారక* *సిరికోన ఉత్తమ చారిత్రక నవలా రచన పోటీ* (రూ.25,000విలువ గలది) నిబంధనలు- విధాన వివరాలు: 1. అనాది కాలం నుంచి, స్వాతంత్ర్యోద్యమ కాలం వరకు ఏ నాటిదైనా, తెలుగువారికి సంబంధించిన చారిత్రక ఇతివృత్తమై ఉండాలి! 2. ముద్రణలో రెండు వందల పుటలకు తగ్గరాదు. 3. పోటీ ఫలితాలు వెలువడిన వెంటనే రూ. 10,000/ విజేత అకౌంటుకు పంపబడుతుంది. ముద్రిస్తున్నప్పుడు ఆ పై వ్యయం గరిష్టంగా రూ.15,000/-కు మించకుండా అందజేయబడుతుంది. 4. లోన రెండో అట్ట మీద పురస్కారప్రదాత తల్లిదండ్రుల పేర్లు,ఫోటో, వారి స్మారక పురస్కారవిజేత రచన అని ప్రచురించవలసి ఉంటుంది. అంకితం మాత్రం తమ అభీష్టం ప్రకారం ఇచ్చుకోవచ్చు. 5. రచనపై హక్కులు రచయితకే ఉంటాయి. అయితే ఎపుడు పునర్ముద్రించినా రెండో అట్టపై పై స్మారక పురస్కార వివరాలను

శ్రీ UAN మూర్తి స్మారక పోటీ

జగమంత కుటుంబం
శ్రీ UAN మూర్తి స్మారక పోటీ విజేతల ప్రకటన టాగ్స్ ఆధ్వర్యంలో జరిగిన “శ్రీ UAN మూర్తి స్మారక 3వ రచనల పోటీ” విజేతల ప్రకటన 2021 సంక్రాంతి పండుగ సందర్భంగా అమెరికా లో కాలిఫొర్నియా రాష్ట్ర రాజధాని నగరం అయినటువంటి శాక్రమెంటో లో నెలకొని ఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం (టాగ్స్) వారు నిర్వహించిన “శ్రీ UAN మూర్తి స్మారక 3వ రచనల పోటీ” లో ఈ క్రింది రచనలు ఉత్తమ రచనలుగా ఎంపిక కాబడ్డాయి. విదేశాలలో ఉన్న తెలుగు వారికి పరిమితమైన ఈ పోటీలో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, సింగపూర్, మలేషియా, అబు దాబి, ఇంగ్లండ్, స్పెయిన్, కజక్ రిపబ్లిక్ తదితర దేశాల నుంచి పెద్ద ఎత్తున ఔత్సాహిక రచయితలు, ప్రముఖ రచయితలూ కూడా పాల్గొనడం హర్షణీయం, అపూర్వం. ప్రపంచమంతా కరోనా మహమ్మారి పై పోరాడుతున్న నేపథ్యంలో టాగ్స్ సంస్థ సంకల్పించిన తెలుగు సాహిత్య సేవ లో పాలు పంచుకుని, స్నేహపూర్వక రచనల పోటీని విజయవంతం చేసిన ప్రవాస రచయితలందరిక

అర్చన ఫైన్ఆర్ట్స్ అకాడమీ

జగమంత కుటుంబం
కధల పోటీ విజేతలు 1. మొదటి బహుమతి ‘దీర్ఘ సుమంగళీ’ – ఎస్. జి. జిజ్ఞాస 2. రెండవ బహుమతి ‘వాళ్ళూ మనుషులే’ – గరిమెళ్ళ సుబ్బలక్ష్మి 3. మూడవ బహుమతి పొందిన 5 కధలు 'సెలబ్రిటీ'- పోలాప్రగడ జనార్ధన రావు ‘నేనూను’ – అప్పరాజు నాగజ్యోతి ‘పథకం’- మన్యం రమేష్ కుమార్ , 'రక్షణ కవచం' - శ్రీ శేషకల్యాణి గుండమరాజు - USA 'మార్పు' – సత్య గౌతమి - USA కవితల పోటీ విజేతలు ప్రకటించిన విధంగా 8 బహుమానాలు అందుకున్న కవితలు – కవుల పేర్లు. *మొదటి బహుమతులు 2 ..‘మౌనం వీడుదాం’ - బి ఎస్ నారాయణ దుర్గా భట్ ..‘నేనేం తప్పు చేసాను?’ – టేకుమళ్ళ వెంకటప్పయ్య *రెండవ బహుమతులు ..‘అనివార్యం’ – చొక్కాపు లక్ష్ము నాయుడు ..‘దృష్టిలోపం నాదా! మీదా!’ - డా. మార్క శంకర్ నారాయణ ..‘ప్రకృతి ఆక్రందన’ – పి. సాంబశివ రావు ..‘ఇప్పుడు కావాల్సిన రంగు ఒక్కటే!’ – తన్నీరు శశికళ ..‘జాడే లేదు’ – వెంకట సూర్యనారాయణ ..మహిళా రక్షతి రక్షితా!! - యం.ఎ