Author: Sujanaranjani

అహంకారం

సారస్వతం
-శారదాప్రసాద్ నిఘంటువు అర్థం ప్రకారం “అహం” అంటే “నేను”, “నా” అనే స్వంత సామర్థ్యానికి సంబంధించిన భావన. “నేను”, “నా”, అని సూచించేంతవరకు “అహం” అనేది ఒక పదం మాత్రమే. ఆత్మగౌరవానికి, అహంకారాకి తేడా ఏమిటంటే, “ఈ సామర్థ్యం నాకుంది” అనడం ఆత్మగౌరవం. “ఈ సామర్థ్యం నాకొక్కడికే ఉంది” అనడం అహంకారం . విద్య, ఐశ్వర్యం, అందం, అన్నిటిలో ఉన్నతులైన వారు రాణించాలంటే ముఖ్యంగా వారిలో ఉండవలసినది తగినంత అణకువ, వినయం . అహంకారానికి వయస్సు, ధన, కుల, మత ప్రాంత, భాష- ఇవేమీ సంబంధం లేదు. కొంతమంది (అతి)తెలివిగా తమ అహంకారాన్ని ఆత్మాభిమానం అని చెప్పుకుంటారు. అదే ఇతరుల గురించి చెప్పేటప్పుడు వారిది (అహంకారానికి) ‘గర్వం’ అని అంటారు. అహంకారం పెరిగితే ఈర్ష్య,అసూయ లాంటి మిగిలిన దుర్లక్షణాలు దాన్ని అనుసరిస్తాయి!పాండవుల కన్నా అన్నిటా నేనే గొప్పవాడిగా ఉండాలనే సుయోధనుడు దురాలోచనే కౌరవ వంశాన్ని నాశనం చేసింది. “మనోబుధ్ధి రహంకార చిత్తం

గుప్పిట్లో ఛందస్సు

సారస్వతం
-పెయ్యేటి రంగారావు లఘువుః పొట్టి అక్షరాలు. ఉదాః క, ల, ప, క్త, ప్ప, క్ర మొదలైనవి. ఋ త్వంతో కూడినవి. ఉదాః కృతి లో కృ. కాని కృష్ణుడు లో కృ గురువు అవుతుంది. ఎందుకంటే కృ తరువాత ద్విత్వాక్షరమైన ష్ణు వచ్చింది కనుక. తేల్చి పలికే రేఫకు ముందున్న అక్షరాలు. ఉదాః కద్రువ, అద్రి మొదలైనవి. లఘువుకు గుర్తుః I గురువుః దీర్ఘమైన (పొడుగు) అక్షరాలు. ఉదాః కా, లా, పా. మరిన్నీ, ఒత్తున్న అక్షరాలకు ముందు వచ్చే అక్షరాలు. ఉదాః రక్తి లో ర గురువు అవుతుంది. అభ్యాసము లో అ మరియు భ్యా గురువులు. పూర్ణానుస్వారంతో కూడిన అక్షరాలు. ఉదాః రం, యం, తం మొదలైనవి. పొల్లులతో కూడిన అక్షరాలు. ఉదాః నిన్, గల్, రన్ మొదలైనవి. విసర్గలతో కూడినవి. ఉదాః అంతఃపురము లో అం, తః గురువులు. ఐత్వంతోను, ఔత్వం తోను వున్న అక్షరాలు. ఉదాః కౌపీనము, కైలాసము లలో కౌ మరియు కై గురువులు. గురువుకు గుర్తుః Uగణములుః కొన్ని అక్షరములు కలిసి గణములు అవుతాయి. గణాలకు పేర్లు ఉ

హయగ్రీవ స్వామి

సారస్వతం
-శారదాప్రసాద్ హయగ్రీవ స్వామి చదువుల యొక్క దేవుడు.హయగ్రీవ స్వామిని కూడా విష్ణు అవతారముగా భావిస్తారు.హయగ్రీవుణ్ణి జ్ఞానమునకు, వివేకమునకు, వాక్కుకు, బుద్ధికి మరియు అన్ని విద్యలకు దేవుడుగా భావిస్తారు. హయగ్రీవ స్వామిని చదువుల యొక్క దేవుడుగా పూజిస్తారు.హయగ్రీవుడు, హయశీర్షగా కూడా పిలవబడుతున్నాడు. హయము అనగా గుర్రము. హయశీర్షుడు అనగా గుర్రపు తల కలవాడు. తెల్లని తెలుపు మానవ శరీరం, గుర్రం (అశ్వము) యొక్క తల, నాలుగు చేతులు. శంఖము మరియు చక్రము పై రెండు చేతులలో కలిగి యుండును. క్రింది కుడి వ్రేళ్ళు జ్ఞాన ముద్రలో అక్షరమాలను కలిగి యుంటాయి.ఎడమ చేతిలో పుస్తకము ఉంటుంది.హయగ్రీవ సతీమణి మరిచి (మరిచి బహుశా ఒక అవతారము), మరియు లేదా లక్ష్మి. శ్రావణ పూర్ణిమ హయగ్రీవ స్వామి అవతరించిన రోజు. హయగ్రీవ స్వామి వైష్ణవ సంప్రదాయంలో ప్రముఖ దేవత. ఉన్నత చదువు మరియు లౌకిక విషయాలను అధ్యయనం ప్రారంభించినపుడు హయగ్రీవ స్వామిని తప్పక ప

కథల కవితల పోటీ

జగమంత కుటుంబం
​​ TAGS ఆధ్వరంలో “శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ” విదేశాల్లో నివసిస్తున్న ప్రవాస తెలుగువారి రచనలకు TAGS ఆహ్వానం (మీ రచనలు మాకు అందవలసిన ఆఖరి తేదీ: డిసెంబర్ 15, 2018) రాబోయే సంక్రాంతి 2019 సందర్భంగా అమెరికా లో కాలిఫొర్నియా రాష్ట్ర రాజధాని నగరం అయినటువంటి శాక్రమెంటో లో నెలకొనిఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం (TAGS)  “శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ “ నిర్వహిస్థుంది. భారత దేశం మినహా విదేశాలలో నివసిస్తున్న తెలుగు రచయితలందరినీ (ప్రవాస తెలుగు వారు) ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చెయ్యమని సవినయంగా కోరుతున్నాం. మూడు వేలమందికి పైగా స్థానిక సభ్యులను కలిగి ఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం తెలుగు భాష, తెలుగు సంస్కృతి వ్యాప్తి కి 2003 సంవత్సరం నుండి శాక్రమెంటో లో విశేష కృషి చేస్తుంది. అమెరికా, కెనడా, యూరోప్ మరియూ ఇతర విదేశాలల్లొ నివసిస్థున్న తెలుగు రచయితలకు ఇదే మా ఆహ్వానం. స్నేహపూర్వకమైన ఈ రచన

వీక్షణం ఆరవ వార్షికోత్సవం

వీక్షణం
-జయమాల & దమయంతి వీక్షణం ఆరవ వార్షికోత్సవం సెప్టెంబరు 16, 2018 న మిల్పిటాస్ లోని స్వాగత్ రెస్టారెంట్ లో ఘనంగా జరిగింది. సభను ప్రారంభిస్తూ వీక్షణం సంస్థాపకురాలు డా||కె.గీత ఆరేళ్ల ప్రస్థానాన్ని తల్చుకుంటూ ఇప్పుడు వీక్షణం ఇక్కడి వారి జీవితంలో భాగస్వామ్యమైపోయిందనీ, ఆపాలనుకున్నా ఆగని నిరంతర సాహితీ వాహిని గా అందరినీ అలరిస్తూందని, ఈ సంవత్సరం శేక్రమెంటో లో మరో శాఖతో విస్తరిస్తూ సాహితీ సేవలో మరో అడుగు ముందుకేసిందనీ అంటూ అందరికీ ఆహ్వానం పలికారు. ఉదయం సెషన్ కు శ్రీ చుక్కా శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఎడతెరిపి లేకుండా సాహిత్య సమావేశాలు జరుపుకుంటున్నామంటే మనందరిలో సాహిత్యాభిరుచి, సాహిత్యం పట్ల ఉన్న ఆసక్తి కారణమని అందరినీ అభినందిస్తూ సభను ప్రారంభించారు. ముందుగా శ్రీ తాటిపామల మృత్యుంజయుడు "భగవద్గీత ను ఎలా చదవాలి, ఎందుకు చదవాలి?" అనే అంశం పై ప్రసంగిస్తూ, తాను చెప్పదలుచుకున్నద

ఆధునిక కవిిత్వంలో అనుభూతివాదం

ధారావాహికలు
-సునీత పావులూరి “అయ్యయో! ఊర్వశీ విషాదార్ద్రమూర్తి ఈ నిశీథాన నా హృదయాన నిండె! పూర్ణిమా శుభ్రయామిని బొగ్గువోలె ఈ యెడదవోలె కాలిపోయినది నేడు!” దీనిలో 'నేను' అంటే నేను అనే అర్థం. కానీ "నా బాహువు పడుకుంటే, పొలాలు ,కార్ఖానాలు నిద్రిస్తాయి" అన్న ఆధునిక కవి రచన చదివితే, ఇందులో ఉన్న నేను 'నేను' కాదు. ఇక్కడ 'నేను' అంటే సమాజం అనే అర్థం. కాబట్టి ఆధునిక రచనలోని ఆత్మాశ్రయ కవిత్వం సామాజిక అనుభూతులకి సంబంధించిందే. కవి వైయక్తికంగా తాను పొందిన అనుభూతిని సామాజికంగా చెప్తున్నాడు. ఈ రచన సమాజంలోని ప్రజలందరి భావంగా మారి ప్రయోజనాలను ఉద్దేశించిందిగా కన్పిస్తుంది. కవి రచన అనుభూత్ని స్వాత్మీకరణం చేసుకున్నా, ఆ అనుభూతి సమాజం పొందేదే. శేషేంద్ర- “నది పోలాలవైపు పరిగెత్తింది అన్నార్తుల్ని రక్షిద్దామని చెయ్యి రైఫిల్ వైపు పయనించింది ప్రజాద్రోహుల్ని శిక్షిద్దామని" అని అంటాడు. ఇక్కడ చెయ్యి అంటే తన చెయ్యి కాదు. ఏ ఒక్క

SiliconAndhra ManaBadi 2018

మనబడి
పదివేల మంది పిల్లలు కేరింతలతో తెలుగు నేర్చుకోడానికై ఉరుకంగ! మనబడి పుష్కరాల వత్సరాన అమెరికాలో పొంగిన తెలుగు గంగ!   Crossing 10,000 students is an amazing milestone in the 12th academic year!! A proud moment for 2000+ volunteers of SiliconAndhra ManaBadi Mana Badi who dedicate their time and passion, incessantly for the common purpose of imparting the richness of Telugu language in our next generation. This is just not a number but representation of the glory of our language for many many years to come! It is proof that when common people come together on a "common purpose", they accomplish uncommon results!! Sept 21st is the last date for registering into this fantastic milestone year. Be part of history, make it a priority to have your kids learn the language!! JayahO T